AP Budget 2026-27: శాసనసభలో బడ్జెట్ కేటాయింపు లోని ముఖ్యాంశాలు ఇవే
=====================
ఏపీ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను రాష్ట్ర
ప్రభుత్వం ప్రవేశపెట్టింది. శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రాష్ట్ర
బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. రూ.3.32 లక్షల కోట్లతో
బడ్జెట్ ను సభ ముందుకు తీసుకొచ్చారు.
=====================
బడ్జెట్
కేటాయింపులు వివరాలు ఇవే
> రాజధాని
అమరావతి నిర్మాణానికి రూ.6 వేల కోట్లు.
> విద్యుత్
రంగానికి రూ.13,934 కోట్లు.
> రోడ్లు,
పోర్టు, ఎయిర్పోర్టులకు రూ.13,546 కోట్లు.
> పరిశ్రమలకు
రూ.3,161 కోట్లు.
> సర్దుబాటు
నిధి కి రూ.1,500 కోట్లు.
> వీబీ
జీ రామ్ జీకి రూ.8365 కోట్లు.
> గృహ
నిర్మాణ రంగానికి రూ.5,451 కోట్లు.
>
ఎన్టీఆర్ వైద్య సేవకు రూ.4000 కోట్లు.
> జల్
జీవన్ కు రూ.4,000 కోట్లు.
> 'స్వచ్ఛ భారత్ మిషన్ కు రూ.1,037 కోట్లు.
> విశాఖ
ఆర్థిక ప్రాంతానికి రూ.28,000 కోట్లు.
> రాయలసీమ
గ్లోబల్ హార్టికల్చర్ హబ్ కు రూ.30,000 కోట్లు.
> ప్రతి
జిల్లాకు ప్రత్యేక సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్.
> పాఠశాల
విద్యాశాఖ - రూ. 32,308 కోట్లు.
>
పంచాయతీరాజ్- రూ. 22,942 కోట్లు.
> వ్యవసాయం, అనుబంధ రంగాలు - రూ. 13,598 కోట్లు.
> అన్నదాత
సుఖీభవ - రూ.6,660 కోట్లు.
> పోలవరం-
రూ. 6,105 కోట్లు.
> హోంశాఖ-
రూ. 9,165 కోట్లు.
> మున్సిపల్
శాఖ-రూ. 14,539 కోట్లు.
> జలవనరుల
శాఖ రూ. 18,224 కోట్లు.
> హాస్టళ్లు, గురుకులాలకు రూ.300 కోట్లు.
> విద్యార్థులకు
ఉపకారవేతనాలకు రూ.3,836 కోట్లు.
> మధ్యాహ్న
భోజన పథకం.. రూ.2,161 కోట్లు.
> ఎన్టీఆర్
భరోసా.. రూ.27,719 కోట్లు.
=====================

0 Komentar