Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Intermediate question papers evaluation process



ఏ.పీ. లో 11న.. తెలంగాణలో 12న ఇంటర్ వాల్యూయేషన్ ప్రక్రియ ప్రారంభం
ఏ.పీ. లో ఇంటర్ వాల్యూయేషన్ ఈనెల 11 నుంచి ప్రారంభించనున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. 13 జిల్లాల్లోని గ్రీన్ ఆరెంజ్ జోన్లలో ఇంటర్ మూల్యంకనం చేయనున్నామని రెడ్ జోన్ లో మాత్రం లాక్ డౌన్ ముగిసిన తర్వాత వాల్యూయేషన్ ప్రక్రియ చేపడతామన్నారు. 13 జిల్లాల్లోనూ మూల్యాంకన కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామని, ప్రత్యేకంగా గుర్తించిన రెండు, మూడు భవనాలను మూల్యాంకన కార్యకలాపాలకు వినియోగించనున్నామన్నారు.మూల్యాంకన ప్రక్రియ పాదర్శకంగా, నాణ్యంగా ఉండాలని అధికారులకు ఆదేశించారు.

అటు తెలంగాణలో ఈనెల 12 నుంచి ఇంటర్ వాల్యూయేషన్ ప్రక్రియ ప్రారంభించనున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. జూన్ రెండో వారంలో ఫలితాలు విడుదల చేస్తామన్నారు. 

Previous
Next Post »
0 Komentar

Google Tags