Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

UPSC Combined Geo Scientist Examination 2021 Notification



UPSC Combined Geo Scientist Examination 2021 Notification
యూపీఎస్సీ కంబైన్డ్ జియో సైంటిస్ట్ ఎగ్జామినేషన్ 2021 నోటిఫికేషన్
యూపీఎస్సీ భర్తీచేసే ఉద్యోగాల్లో జియోసైంటిస్ట్, జియాలజిస్ట్ పోస్టులు ప్రాధాన్యత కలిగినవి. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు గ్రూప్-ఏ హోదాతో జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్‌ఐ), మినిస్ట్రీ ఆఫ్ మైన్స్, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు, మినిస్ట్రీ ఆఫ్ రిసోర్సెస్ సహా వివిధ విభాగాల్లో పనిచేసే అవకాశం లభిస్తుంది. ఈ నేపథ్యంలో.. అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

అర్హతలు:
జియాలజిస్ట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు జియాలజీ లేదా దాని అనుబంధ విభాగాల్లో పీజీ కోర్సులు పూర్తిచేసి ఉండాలి. అలాగే కెమిస్ట్ పోస్టులకు కెమిస్ట్రీ పీజీ ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. జియో ఫిజిసిస్ట్ పోస్టులకు ఫిజిక్స్/అప్లయిడ్ ఫిజిక్స్‌లో పీజీ చదివిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
పస్తుతం పీజీ ఆఖరు సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయోపరిమితి: 32ఏళ్లకు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం: ప్రిలిమ్స్, మెయిన్, ఇంటర్వ్యూల్లో అభ్యర్థులు చూపిన ప్రతిభ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి

నోటిఫికేషన్ విడుదల తేది: అక్టోబర్ 7, 2020.
దరఖాస్తుల ప్రారంభ తేదీ : అక్టోబర్ 7, 2020.
దరఖాస్తులకు చివరి తేది : అక్టోబర్ 27, 2020.
ప్రిలిమ్స్ పరీక్ష తేదీ : ఫిబ్రవరి 21, 2021.
మెయిన్ పరీక్ష తేది : జూలై 17, 2021.

పూర్తి సమాచారం కొరకు క్లిక్ చేయండి: https://www.upsc.gov.in/
NOTIFICATION LINK (Check on 7-10-2020)

Previous
Next Post »
0 Komentar

Google Tags