Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Entrance Test for IIIT Admission - Government Orders Issued

 


Entrance Test for IIIT Admission - Government Orders Issued

ట్రిపుల్ ఐటీ ప్రవేశానికి ఉమ్మడి పరీక్ష -  ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

 

G.O.RT.No. 152 Dated: 20-10-2020.

ఈ ఏడాది ట్రిపుల్ ఐటీ కోర్సులలో ప్రవేశానికి ఉమ్మడి ప్రవేశ పరీక్షను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ (ఆర్జీయూకేటీ) ఆధ్వర్యంలోని ట్రిపుల్ ఐటీ కాలేజీలలో పదో తరగతి మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పించేవారు.

కరోనా వైరస్ కారణంగా ఎస్ఎస్ సీ బోర్డు పదో తరగతి పరీక్షలు నిర్వహించలేదు. దీంతో ఆర్జీయూకేటీ చట్టంలో మార్పులు చేసి ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

DOWNLOAD G.O

Previous
Next Post »
0 Komentar

Google Tags