Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Entrance Test for IIIT admissions

 


Entrance Test for IIIT admissions

ట్రిపుల్ ఐటీల అడ్మిషన్లకు ప్రవేశపరీక్ష

ఆర్జీయూకేటీ పరిధిలోని ట్రిపుల్ ఐటీల్లో అడ్ని షన్ల ప్రక్రియలో భాగంగా టెస్ట్ కమిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్టు చాన్సె లర్ కేసీ రెడ్డి తెలిపారు. నూజివీడు ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో శనివారం ఆయన మాట్లాడుతూ ప్రవేశపరీక్ష నిర్వహణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, దీనిపై విధివిధానాల రూపకల్పనకు టెస్ట్ కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. అలాగే ట్రిపుల్ ఐటీ శ్రీకాకుళం, ఒంగోలు క్యాంపన్లలో పర్మినెంట్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం జీవో విడుదల చేసిందన్నారు. వీటితోపాటు నూజివీడు ఆర్క్ వ్యాలీల్లో ఖాళీ పోస్టు లకు నియామకాలు చేపట్టనున్నట్టు తెలిపారు. ట్రిపల్ ఐటీ లెక్చరర్ పోస్టుల నియామకానికి మెంటర్లకు ప్రత్యేక వెయిటేజీ ఇచ్చేందుకు పరిశీలన చేస్తున్నట్టు చెప్పారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags