Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AGRICET -2020 Results Released

 

AGRICET -2020 Results Released

అగ్రిసెట్ పరీక్షల ఫaలితాలు విడుదల - 2,433 మంది ఉత్తీర్ణత

ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో మొదటిసారిగా ఆన్లైన్ ద్వారా అగ్రిసెట్ 2020 నిర్వహించినట్లు విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ ఎ.విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. గురువారం గుంటూరులోని వర్సిటీ పరిపాలన భవనంలో ఏర్పాటు చేసిన ఆన్లైన్ కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 15 కేంద్రాలలో పరీక్ష నిర్వహించినట్లు తెలిపారు. 2,961 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, వారిలో గురువారం జరిగిన ఆన్లైన్ పరీక్షకు 2,487 మంది హాజరయ్యారని, అందులో 2,433 మంది ఉత్తీర్ణత సాధించారని చెప్పారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags