Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Counselling of AP ECET-2020 Admissions from today

 


Counselling of AP ECET-2020 Admissions from today

నేటి నుంచి ఏపీ ఈసెట్ అడ్మిషన్ల కౌన్సెలింగ్

ఏపీ ఈసెట్-2020 అడ్మిషన్ల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానుందని కన్వీనర్, సాంకేతిక విద్య ప్రత్యేక కమిషనర్ ఎంఎం నాయక్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

షెడ్యూల్ ఇలా.. 

- ప్రాసెసింగ్ ఫీజు ఆన్లైన్ లో చెల్లింపు: నవంబర్ 5 నుంచి 7 వరకు

- హెల్ లైన్ కేంద్రాల్లో సర్టిఫికెట్ల పరిశీలన: నవంబర్ 5 నుంచి 7 వరకు

- వెబ్ ఆప్షన్ల నమోదు: నవంబర్ 6 నుంచి 8 వరకు

- సీట్ల కేటాయింపు: నవంబర్ 10

- ఆప్షన్ల నమోదు ఇతర సూచనలకు అభ్యర్థులు https://apecet.nic.in/  ను సందర్శించాలి.

 

ఎంసెట్ కౌన్సెలింగు 86,869 మంది

ఎంసెట్ ధ్రువీకరణ పత్రాల పరిశీలన బుధవారంతో ముగిసింది. మొత్తం 88,869 మంది కౌన్సెలింగ్ కు రిజిస్టర్ చేసుకోగా.. వారిలో 85,702 మంది వెబ్ ఆప్షన్ల నమోదుకు అర్హులని కన్వీనర్ ఎంఎం నాయక్ వివరించారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags