Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

“WE LOVE READING” - Improving Reading Practices among School children

 


WE LOVE READING” - Improving Reading Practices among School children

విద్యార్థుల్లో పఠనాసక్తి పెంపునకు చర్యలు - “వుయ్ లవ్ రీడింగ్” పేరిట కార్యక్రమం 

రాష్ట్రంలోని విద్యార్థుల్లో పఠన సామర్ధ్యాన్ని పెంపొందించేందుకు విద్యాశాఖ 'వయ్ లవ్ రీడింగ్ పేరిట వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. అసర్ డేటా ప్రకారం 3వ తరగతి విద్యార్థుల్లో 77.6%, 5వ తరగతి విద్యార్థుల్లో 522% రెండో తరగతి పాఠ్యపుస్తకాలను చదవలేకపోతున్నట్లు తేలింది. అలాగే మూడో తరగతి విద్యార్థుల్లో 78.9% $మంది ఒకటోతరగతి పుస్తకాలను చదవలేకపోతున్నారు.ఈ నేపధ్యంలో వారిలో పఠనాసక్తిని పెంపొందించేందుకు "$వుయ్ లవ్ రీడింగ్ అనే పేరుతో ఈ నెల 14 నుంచి ఏడాది పాటు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.3 నుంచి 8వ తరగతి విద్యార్థులు లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపడతారు.కార్యక్రమంలో ఉపాధ్యాయులను భాగస్వాములను చేయనున్నారు.వారికి అవసరమైన శిక్షణ ఇస్తారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది.

G.O.RT.No. 220 Dated: 12-11-2020.👇

Previous
Next Post »
0 Komentar

Google Tags