Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ఏ‌పి: 7 పేపర్లుగా టెన్త్ పరీక్షలు - జీవో విడుదల

 

ఏ‌పి: 7 పేపర్లుగా టెన్త్ పరీక్షలు - జీవో విడుదల

రాష్ట్రంలో ఎస్‌ఎస్‌సి 2021 పబ్లిక్ పరీక్షలను ఏడు పేపర్లుగా నిర్వహించనున్నారు. పాఠశాల విద్యాశాఖ గతంలోని జీవో లను సవరిస్తూ శుక్రవారం జీవో నం.8 విడుదల చేసింది. కోవిడ్ తీవ్రత దృష్ట్యా ఈ ఒక్క ఏడాది ఎస్సెస్సీ పరీక్షలను 7 పేపర్లలోనే నిర్వహించేలా ప్రభుత్వం తాజా జీవో విడుదల చేసింది. 2022 పబ్లిక్ పరీక్షలకు తిరిగి 11 పేపర్ల ప్యాట్రన్ అమల్లోకి వస్తుంది. 7 పేపర్లలో 5 పేపర్లు 100 మార్కుల చొప్పున, జనరల్ సైన్సులోని ఫిజికల్ సైన్సు 50 మార్కులకు, బయోలాజికల్ సైన్సు 50 మార్కులకు ఉంటాయి. ఫిజికల్ సైన్సు, బయోలాజికల్ సైన్సు పేపర్లను వేర్వేరుగా వేర్వేరు రోజుల్లో నిర్వహిస్తారని జీఓలో పేర్కొన్నారు.

G.O.MS.No. 8 Dated: 12-02-2021. 👇

Previous
Next Post »

1 comment

  1. 30% syllabus is reduced please make the pdf and release which topics are reduced in each lesson of all subjects

    ReplyDelete

Google Tags