Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

10 వ తరగతి పరీక్షలు: మరోసారి సమీక్ష తర్వాతే నిర్ణయం - ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌

 

10 వ తరగతి పరీక్షలు: మరోసారి సమీక్ష తర్వాతే నిర్ణయం - ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ 

ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులకు అనుగుణంగా పది, ఇంటర్‌ పరీక్షల నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ తెలిపారు. ఈ అంశంపై మరోసారి సమీక్ష తర్వాతే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకుని తదుపరి నిర్ణయం ఉంటుందన్నారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags