Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP: కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన చిన్నారులకు రూ.10 లక్షలు

 

AP:  కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన చిన్నారులకు రూ.10 లక్షలు

* కరోనా కల్లోలం సృష్టిస్తున్న వేళ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

* కోవిడ్ తో మరణించిన వారి పిల్లలను ఆదుకోవాలని సీఎం జగన్ నిర్ణయించారు.

* కరోనా కారణంగా అనాథలైన పిల్లలకు రూ.10 లక్షల ఆర్థికసాయం చేయనున్నారు.

* ఈ మొత్తాన్ని పిల్లల పేరిట బ్యాంకులో ఎఫ్‌డి చేయనున్నారు.

* ఈ ఆర్థికసాయంపై ఒకట్రెండు రోజుల్లో ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది.

Previous
Next Post »
0 Komentar

Google Tags