Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

దేశ వ్యాప్తంగా ఫిట్ ఇండియా క్విజ్-2021 - జూలై 1 నుంచి రిజిస్ట్రేషన్స్

 

దేశ వ్యాప్తంగా ఫిట్ ఇండియా క్విజ్-2021 - జూలై 1 నుంచి రిజిస్ట్రేషన్స్ 

* కేంద్ర ప్రభుత్వ యువజన, క్రీడా శాఖ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా ఫిట్ ఇండియా క్విజ్-2021 నిర్వహించనున్నట్టు పాఠశాల విద్య కమిషనర్ చినవీరభద్రుడు, రాష్ట్ర పాఠశాలల క్రీడా సమాఖ్య కార్యదర్శి జి.భానుమూర్తి ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు.

* 8వ తరగతి, ఆపై తరగతులు చదివేవారు క్విజ్ లో పాల్గొనేందుకు అర్హులని తెలిపారు.

* పాఠశాలలు, యూత్ క్లబ్స్, వ్యక్తిగతంగా, సమూహంగా పాల్గొనవచ్చన్నారు.

* జూలై 1 నుంచి 31 వరకు రిజిస్ట్రేషన్స్ ఉంటాయని తెలిపారు.

* పాఠశాల స్థాయి, ప్రాథమిక స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి.. ఇలా నాలుగు రౌండ్లుగా క్విజ్ ఉంటుందని, విజేతలకు నగదు అందించనున్నట్లు పేర్కొన్నారు.

* fitindia.gov.in లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు.

* రిజిస్ట్రేషన్ ఫీజు ప్రతి విద్యార్ధికి రూ.250గా నిర్ణయించామన్నారు.

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags