Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Tokyo Olympics: Ravi Kumar Dahiya Wins Silver Medal for India

 

Tokyo Olympics: Ravi Kumar Dahiya Wins Silver Medal for India

టోక్యో ఒలింపిక్స్ 2020: ఇండియా కి రెజ్లింగ్ లో రజతం గెలిచిన కుస్తీవీరుడు రవి

ఒలింపిక్స్‌లో భారత పతాకం మరోసారి రెపరెపలాడింది. పురుషుల 57 కేజీల ఫ్రీస్టైల్‌ రెజ్లింగ్‌ విభాగంలో రవి కుమార్‌ దహియా 4-7 తేడాతో ఓటమిపాలయ్యాడు. అయినా అతడు రజతంతో మెరిశాడు. ఫైనల్స్‌లో రష్యాకు చెందిన యుగేవ్‌ జావుర్‌ రవిని ఓడించి స్వర్ణం సాధించాడు.

2012 తర్వాత రెజ్లింగ్‌ పురుషుల విభాగంలో భారత్‌కు పతకం సాధించిన రెజ్లర్‌గా రవి ప్రత్యేక గుర్తింపు సాధించాడు. అంతకుముందు సుశీల్‌కుమార్‌ 2008లో కాంస్య పతకం సాధించగా 2012లో రజత పతకం సాధించాడు. ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు రవికుమార్‌ రెజ్లింగ్‌లో రజత పతకం సాధించడం విశేషం.

Previous
Next Post »
0 Komentar

Google Tags