Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Telugu Girl Reshma Kosaraju Wins Children’s Climate Prize in the US

 

Telugu Girl Reshma Kosaraju Wins Children’s Climate Prize in the US

చిల్డ్రన్స్‌ క్లైమేట్‌ ప్రైజ్‌’ విజేత అమెరికాలోని తెలుగు బాలిక రేష్మా కోసరాజు

ప్రపంచవ్యాప్తంగా కార్చిచ్చు ఓ పెద్ద సమస్యగా మారింది. ఈ ముప్పుతో లక్షలాది ఎకరాల్లోని అడవులు కాలి బూడిదవుతున్నాయి. వేలాది జంతువులు మృత్యువాత పడుతున్నాయి. ఒక్కసారి అడవికి నిప్పంటుకుంటే దాన్ని ఆర్పేయడం ఎవరితరం కావడం లేదు. దీంతో ఆయా దేశాలు తలలు పట్టుకుంటున్నాయి. కాగా ఈ సమస్యకు పరిష్కారం చూపుతూ.. అమెరికాలో స్థిరపడ్డ 15 ఏళ్ల తెలుగు బాలిక ముందుకొచ్చింది.

ఏఐ టెక్నాలజీతో కార్చిచ్చును మందుగానే అంచనా వేయొచ్చంటూ బాలిక రేష్మా కోసరాజు ఓ ప్రాజెక్టును రూపొందించింది. దాదాపు 90 శాతం కచ్చితత్వంతో కార్చిచ్చును ఇది అంచనా వేయగలదు. ఈ ప్రాజెక్టు 2021 ఏడాదికి గాను ఉత్తమ చిల్డ్రన్‌ క్లైమేట్‌ ప్రైజ్‌ను దక్కించుకుంది. రేష్మా కుటుంబం కొన్నేళ్లుగా అమెరికాలో స్థిరపడింది.

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags