Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ఏపీలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల (CET-2022) తాజా అప్డేట్ ఇదే - మే నెలలో ఈఏపీసెట్‌

 

ఏపీలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల (CET-2022) తాజా అప్డేట్ ఇదే - మే నెలలో ఈఏపీసెట్‌

ఆంధ్రప్రదేశ్‌ ఇంజినీరింగ్‌, వ్యవసాయ, పార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష(ఈఏపీసెట్‌)ను మే నెలలో నిర్వహించనున్నారు. ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు ఛైర్మన్లు, కన్వీనర్లను నియమిస్తూ ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ ఏడాది ఈఏపీసెట్‌ నిర్వహణ బాధ్యతలను జేఎన్‌టీయూ, అనంతపురానికి అప్పగించారు. సెట్‌ కన్వీనర్‌గా విజయకుమార్‌ను నియమించారు. రాష్ట్ర విభజన తర్వాత నుంచి జేఎన్‌టీయూ, కాకినాడ ఈఏపీసెట్‌ నిర్వహిస్తూ వస్తుండగా.. ఈసారి మార్పు చేశారు.


Previous
Next Post »
0 Komentar

Google Tags