Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

రంజాన్ పండుగ ఏ తేదీన జరుపుకున్నప్పటికీ - యధావిధిగా పరీక్షల టైం టేబుల్ అని తెలియజేస్తూ ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ వారి పత్రిక ప్రకటన

 

రంజాన్ పండుగ ఏ తేదీన జరుపుకున్నప్పటికీ -  యధావిధిగా పరీక్షల టైం టేబుల్ అని తెలియజేస్తూ ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ వారి పత్రిక ప్రకటన

ఆర్.సి.నెం. Spl/B-1/2022, తేది:- 30-04-2022

పత్రికా ప్రకటన

ఆంధ్రప్రదేశ్ నందు జరుగుతున్న పదవ తరగతి పరీక్షలు ముందుగా ప్రకటించిన టైం టేబుల్ ప్రకారం యధావిధిగా పరీక్షలు నిర్వహించబడును. రంజాన్ పర్వదినము ఏ తేదీన జరుపుకున్నప్పటికీ పరీక్షల తేదీలలో ఏ విదమైన మార్పులు ఉండవు.

కావునా పదవ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్ధులు, తల్లితండ్రులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు పరీక్షల నిర్వహణలో భాగస్వాములైన సిబ్బంది అందరు ఈ విషయాన్ని గమనించగలరు.



Previous
Next Post »
0 Komentar

Google Tags