Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS EAMCET-2022: ఇంటర్‌లో కనీస మార్కులతో పాసైతే చాలు - విద్యాశాఖ ఉత్తర్వులు జారీ

 

TS EAMCET-2022: ఇంటర్‌లో కనీస మార్కులతో పాసైతే చాలు - విద్యాశాఖ ఉత్తర్వులు జారీ

* ఎంసెట్‌లో ర్యాంకు కేటాయించాలంటే ఈసారి కూడా ఇంటర్‌లో కనీస మార్కులతో పాసైతే చాలు.

* ఈ మేరకు మినహాయింపు ఇస్తూ విద్యాశాఖ తాజాగా జీఓ జారీ చేసింది.

* పాత నిబంధనల ప్రకారం జనరల్‌ విద్యార్థులు ఇంటర్‌లో 45 శాతం, మిగిలిన వారు 40 శాతం పొందటం తప్పనిసరి.

* అంతేకాకుండా ఈసారి ఇంటర్‌ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఉండదు.

* అంటే ఎంసెట్‌లో వచ్చిన మార్కులతోనే ర్యాంకు కేటాయిస్తారు.

===============

TS EAMCET-2022: దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం - పూర్తి వివరాలు ఇవే

CLICK HERE

==============

Previous
Next Post »
0 Komentar

Google Tags