AP PGECET-2022: Notification Released –
All the Details Here
ఏపి పీజీఈసెట్ 2022: నోటిఫికేషన్ విడుదల - వివరాలు ఇవే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా
మండలి ఆధ్వర్యంలో తిరుపతి జిల్లాలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ 2022-28 విద్యాసంవత్సరానికి ఏపీపీజీఈ సెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిలో
అర్హత సాధించిన అభ్యర్థులకి వివిధ పీజీ కోర్సుల్లో మొదటి ఏడాది ప్రవేశాలు
కల్పిస్తారు.
ఏపీ పోస్టు గ్రాడ్యుయేట్
ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీపీజీఈ సెట్ 2022):
అందిస్తున్న పీజీ కోర్సులు:
ఎంటెక్/ ఎంఫార్మసీ/ ఫార్మా డీ (పీబీ) కోర్సులు
ఎంపిక విధానం: ఉమ్మడి ప్రవేశ
పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా
దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: ఓసీ అభ్యర్థులు ఒక
సబ్జెక్టుకి రూ.1200, బీసీ అభ్యర్థులు రూ.900, ఎస్సీ/ ఎస్టీ/ పీహెచ్ అభ్యర్థులు రూ.100
చెల్లించాలి.
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ
ప్రారంభం: 11.05.2022.
దరఖాస్తులకి చివరి తేది: 14.06.2022.
రూ.5000 ఆలస్య రుసుంతో
చివరి తేది: 30.06.2022.
పరీక్ష తేదీలు: 2022, జులై 18-20.
=================
=================
0 Komentar