Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS: ఈసారి 11 పేపర్ల తో పదో తరగతి వార్షిక పరీక్షలు

 

TS: ఈసారి 11 పేపర్ల తో పదో తరగతి వార్షిక పరీక్షలు

రాష్ట్రంలో ఈసారి పదో తరగతి వార్షిక పరీక్షలకు మొదటి నుంచి ఉన్నట్లుగా 11 పేపర్లే ఉంటాయని పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన ఇటీవల స్పష్టం చేశారు. అంటే ఒక్క హిందీకి తప్ప మిగిలిన అయిదు సబ్జెక్టులకు రెండు పేపర్లు(పరీక్షలు) ఉంటాయి. ఈసారి సాధారణ పరిస్థితులే ఉన్నందున సిలబస్ కూడా తగ్గించలేదని తెలిపారు.

ప్రభుత్వం నుంచి సిలబస్, పేపర్లను తగ్గించాలని తమకు ఆదేశాలు లేవని పేర్కొన్నారు. ఇప్పటివరకు రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎన్‌సీఈఆర్టీ) నుంచి డీఈవోలకు, ఉపాధ్యాయులకు లిఖిత పూర్వకంగా ఆదేశాలు జారీ కాలేదు. గత మే నెలలో జరిగిన వార్షిక పరీక్షలను ఆరు పేపర్లతోనే నిర్వహించిన విషయం తెలిసిందే.

Previous
Next Post »
0 Komentar

Google Tags