Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Jio launches new monthly recharge plans

Jio launches new monthly recharge plans


ప్రముఖ టెలికాం ఆపరేటర్ రిలయన్స్ జియో కొత్త మంత్లీ ప్లాన్లను లాంచ్‌ చేసింది.  జియోయేతర మొబైల్‌ నంబర్లకు 1,000 నిమిషాల ఉచిత ఐయూసీ కాల్స్‌ ఆఫర్‌తో  ‘జియో ఆల్‌ ఇన్‌ వన్‌ ప్లాన్స్‌ (మూడు  రీచార్జ్‌ ప్లాన్ల)ను సోమవారం తీసుకొచ్చింది.  ప్రధానంగా ఈ ప్లాన్లలో విశేషం ఏమిటంటే జియో టు జియో అన్‌లిమిటెడ్‌  కాలింగ్‌ సదుపాయం తో పాటు జియోయేతర మొబైల్‌ నంబర్లకు 1,000 నిమిషాల ఉచిత టాక్‌టైమ్‌ను ఆఫర్‌ చేస్తోంది. 
ఈ  కొత్త ప్లాన్స్‌ 28 రోజుల వాలిడిటీ తో  రూ. 222, 56 రోజుల వాలిడిటీ తో నెలలకు రూ. 333, 84 రోజుల వాలిడిటీ తో నెలలకు రూ. 444 లు ప్లాన్లను ఎంపిక చేసుకోవచ్చు. జియో కస్టమర్లు తమ ప్లాన్స్‌ను  రూ. 111తో  అప్‌గ్రేడ్ చేసుకోవచ్చని పేర్కొంది. 

Previous
Next Post »
0 Komentar

Google Tags