Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS Covid-19 Media Bulletin 27-11-2020

 

TS Covid-19 Media Bulletin 27-11-2020

తెలంగాణలో కరోనా రికవరీ రేటు @ 95.40%

తెలంగాణలో కొత్తగా 761 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 2,67,665కు పెరిగింది. మహమ్మారి కారణంగా మరో నాలుగు మరణాలు సంభవించగా ఇప్పటి వరకూ మృతిచెందిన వారి సంఖ్య 1448కి చేరింది. తాజాగా 702 మంది కొవిడ్‌ బారి నుంచి కోలుకోగా మొత్తంగా ఇప్పటి వరకూ 2,55,378(95.40%) మంది కోలుకున్నారు. గురువారం (26న) రాత్రి 8 గంటల వరకూ నమోదైన కరోనా సమాచారాన్ని వైద్యారోగ్యశాఖ విడుదల చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో 10,839 మంది కొవిడ్‌ చికిత్స పొందుతున్నారు. గురువారం 42,242 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

Previous
Next Post »
0 Komentar

Google Tags