Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

రేపటి నుంచి గ్రూపు-1 ప్రధాన పరీక్షలు - నిర్ణీత సమయం తర్వాత నో ఎంట్రీ

 

గ్రూపు-1 ప్రధాన పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి - హైదరాబాద్‌లోనూ 7 కేంద్రాలు 

రేపటి నుంచి గ్రూపు-1 ప్రధాన పరీక్షలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(ఏపీపీఎస్సీ) శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. హైదరాబాద్‌లో పరీక్షలు రాసేందుకు 1,712 మంది ఆప్షన్‌ ఇవ్వడంతో.. ఇక్కడ 7 కేంద్రాలతో సహా మొత్తం 41 కేంద్రాలను ఏర్పాటు చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా ట్యాబ్స్‌ ద్వారా ఆంగ్లం, తెలుగు మాధ్యమాల్లో అభ్యర్థులకు ప్రశ్నాపత్రాలను ఇవ్వనుంది. అభ్యర్థులంతా తప్పనిసరిగా కొవిడ్‌-19 నిబంధనలు పాటించాలని కోరింది. ప్రత్యేక మినహాయింపుతో కలిపి 9.45 నిమిషాల్లోపు పరీక్షా కేంద్రాల్లోకి చేరుకోవాలని సూచించింది. కరోనా లక్షణాలు ఉన్న వారికోసం ఐసోలేషన్‌ గదులను ఏర్పాటు చేసింది. అభ్యర్థులు హాల్‌టికెట్‌తో పాటు ఏదో ఒక ఒరిజినల్‌ గుర్తింపు కార్డును వెంట తెచ్చుకోవాలని సూచించింది.

WEBSITE 

Group-I Main Exam - Web Note 12-12-2020 

Group-I Main Exam Venues List

Previous
Next Post »
0 Komentar

Google Tags