Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP Covid-19 Media Bulletin 10-02-2021

 

AP Covid-19 Media Bulletin 10-02-2021

ఏపీలో కొత్తగా 50 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 24,565 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 50 కేసులు నిర్ధారణ కాగా.. నెల్లూరులో ఒక్కరు మృతి చెందారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8,88,605కి చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 7,161 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 121 మంది పూర్తిగా కోలుకోగా.. ఇప్పటివరకు రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 8,80,599కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 845 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,34,22,878 కరోనా సాంపుల్స్‌ని పరీక్షించినట్లు ఆరోగ్య శాఖ బులెటిన్‌లో వెల్లడించింది.


Previous
Next Post »
0 Komentar

Google Tags