Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS EDCET 2020 ADMISSIONS: ఫిబ్రవరి 5 నుంచి ఎడ్ సెట్ చివరి దశ కౌన్సెల్లింగ్

 


టి‌ఎస్: ఫిబ్రవరి 5 నుంచి ఎడ్ సెట్ చివరి దశ కౌన్సెల్లింగ్

బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్) కోర్సులో ప్రవేశాల కోసం చివరి దశ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ప్రవేశాల కమిటీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నెల 5 నుంచి 10వ తేదీ వరకు విద్యార్థులు ఆన్లైన్ లో రిజిస్టర్ చేసుకోవాలని పేర్కొంది. ఆయా తేదీల్లోనే విద్యార్థులు ఆన్లైన్లో ఫీజు చెల్లించాలని, సర్టిఫికెట్ల కాపీలను వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయాలంది. జినర్ చేసుకున్న వారి జాబితా 11న ప్రకటించనున్నట్లు చెప్పింది. విద్యార్థులు 12, 13 తేదీల్లో వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని, 14వ తేదీన అప్పన్లను ఎడిట్ చేసుకోవచ్చని వెల్లడించింది. సీట్లు పొందిన విద్యార్థుల జాబితాను 17న ప్రకటిస్తామని వివరించింది.

Previous
Next Post »
0 Komentar

Google Tags