Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

PM Modi's "Pariksha Pe Charcha" To Be Held on Wednesday

 

విద్యార్థులతో ప్రధాని ఏప్రిల్ 7'పరీక్షా పే చర్చా' కార్యక్రమం

PM Modi's "Pariksha Pe Charcha" To Be Held on Wednesday

వార్షిక పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థులతో ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్ 7న సాయంత్రం ఏడు గంటలకు 'పరీక్షా పే చర్చా' కార్యక్రమం నిర్వహించనున్నారు. కరోనా దృష్ట్యా దీన్ని ఆన్ లైన్ లో జరపనున్నారు. “ఇది కొత్త విధానంలో జరగనుంది. 'పరీక్షల యోధులు', తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో వివిధ అంశాలపై ఆసక్తికరమైన ప్రశ్నలు, గుర్తుంచుకోదగ్గ చర్చలు ఉంటాయి” అని ప్రధాని ట్వీట్ చేశారు. దీంతో పాటుగా వీడియోను కూడా జతచేశారు. తొలివిడత పరీక్షా పే చర్చా కార్యక్రమం 2018 ఫిబ్రవరి 16న తల్కతోరా స్టేడియంలో జరిగింది.

Previous
Next Post »
0 Komentar

Google Tags