AP NMMS 2025: All the Details Here
=====================
UPDATE 28-11-2025
AP NMMS 2025: పరీక్ష హాల్ టికెట్లు విడుదల
పరీక్ష తేదీ: 07/12/2025, 10.00 am – 1.00 pm
=====================
2025-26 విద్యా సంవత్సరం లో జరగనున్న నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష (NMMS) కొరకు ఆంద్రప్రదేశ్ రాష్ట్రం లోని 8 వ తరగతి చదువుచున్న విద్యార్ధుల నుండి దరఖాస్తులు
ఆహ్వానించబడుచున్నవి. ఈ పరీక్ష వ్రాయుటకు రాష్ట్రం లోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మునిసిపల్, ఎయిడెడ్, 8వ తరగతి నడపబడుచున్న
మండల పరిషత్ ప్రాధమికోన్నత పాఠశాలలు మరియు వసతి సౌకర్యం లేని ఆంధ్రప్రదేశ్ ఆదర్శ
పాఠశాలలలో 8 వ తరగతి చదువుచున్న విద్యార్ధులు
అర్హులు.
పరీక్ష
రుసుము జనరల్ మరియు బి.సి విద్యార్థులకు రూ.100/- మరియు యస్.సి, యస్.టి
విద్యార్థులకు రూ. 50/-లు. పరీక్ష రుసుము
ఉంటుంది.
పూర్తి
వివరముల కొరకు ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయపు వెబ్ సైటు నందు మరియు సంబంధిత
జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో తెలుసుకొనగలరు అని ప్రభుత్వ పరీక్షల
సంచాలకులు తెలియజేసారు.
=====================
ముఖ్యమైన
తేదీలు:
దరఖాస్తుల
ప్రారంభ తేదీ: 04-09-2025
దరఖాస్తుకు
చివరి తేదీ: 30-09-2025, 15-10-2025, 25-10-2025
పరీక్ష తేదీ:
07-12-2025
=====================
=====================

.jpg)
0 Komentar