Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP: DSC & TET Updates from Education Minister

 

AP: DSC & TET Updates from Education Minister

ఏపీ: డీఎస్సీ & టెట్ గురించి  విద్యా శాఖ మంత్రి ఇచ్చిన అప్డేట్ వివరాలు ఇవే

===================

ఆంధ్ర ప్రదేశ్ లో డీఎస్సీ అభ్యర్థులకు ప్రభుత్వం మరోసారి శుభవార్త చెప్పింది. వచ్చే ఏడాది 2026 జనవరిలో మరో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. అదే ఏడాది మార్చిలోనే పరీక్షలు నిర్వహించి ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నట్లు తెలిపింది.

మరోవైపు ఈ ఏడాది నవంబర్ లో టెట్ నిర్వహించాలని నిర్ణయించింది. గురువారం విద్యాశాఖపై మంత్రి నారాలోకేశ్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్సీ వివరాలను వెల్లడించారు. ఇచ్చిన మాట ప్రకారం.. ఇక నుంచి ఏటా డీఎస్సీ నిర్వహించనున్నట్లు చెప్పారు. విద్యా విధానంపై అధ్యయనానికి 78 మంది ఉత్తమ టీచర్లను సింగపూర్ పంపిస్తామన్నారు.

===================

Previous
Next Post »
0 Komentar

Google Tags