Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP POLYCET - 2020 Results Released

 


                              AP POLYCET-2020 Results Released

ఏపీ పాలిసెట్-2020 ఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్‌ పాలీసెట్‌-2020 ప్రవేశ పరీక్ష ఫ‌లితాల‌ను అక్టోబ‌రు 9న‌ విడుద‌ల చేశారు. విజయవాడ ప్రసాదంపాడులోని సాంకేతిక విద్యాశాఖ కమిషనరేట్‌లో ఫలితాలను నైపుణ్యాభివృద్ధి సంస్థ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విడుదల చేశారు. పాలీసెట్‌ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 71,631 మంది విద్యార్థులు హాజరుకాగా 60,780 మంది ఉత్తీర్ణులయ్యారు. మట్టా దుర్గా సాయి కీర్తితేజ (పశ్చిమగోదావరి) మొదటి ర్యాంకు, సుంకర అక్షయ్‌ ప్రణీత్‌ (తూర్పుగోదావరి) రెండో ర్యాంకు, శ్రీదత్త శ్యాంసుందర్ ‌(తూర్పుగోదావరి) 3వ ర్యాంకు సాధించారు.


CHECK YOUR RESULTS HERE

OR 

CHECK YOUR RESULTS HERE


Previous
Next Post »
0 Komentar

Google Tags