Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

PJTSAU: Engineering Candidates - Farmers' Quota Admissions

 

           PJTSAU: Engineering Candidates - Farmers' Quota Admissions

 ఇంజనీరింగ్‌‌‌ అభ్యర్థులకు అలర్ట్‌.. రైతుల‌ కోటా ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోండి

తెలంగాణ వ్యవసాయ వర్సిటీ 2020-21 సంవ‌త్స‌రానికిగానూ రైతుల కోటాలో ఎంపీసీ స్ట్రీమ్ కోర్సుల ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. 

హైద‌రాబాద్‌లోని ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ తెలంగాణ స్టేట్ అగ్రిక‌ల్చ‌ర‌ల్ యూనివ‌ర్సిటీ.. 2020-21 సంవ‌త్స‌రానికిగానూ రైతుల కోటాలో ఎంపీసీ స్ట్రీమ్ కోర్సుల ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. తెలంగాణ స్టేట్ ఎంసెట్‌-2020 ర్యాంకు ఆధారంగా ఈ సీట్లను భర్తీ చేస్తారు. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అక్టోబర్‌ 30 దరఖాస్తుకు చివరితేది. పూర్తి వివరాలను https://pjtsau.edu.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు. 

ఫార్మ‌ర్స్ కోటా బీటెక్‌ ప్ర‌వేశాలు:

1) బీటెక్ అగ్రిక‌ల్చ‌ర‌ల్ ఇంజినీరింగ్ (18 సీట్లు)

2) బీటెక్ ఫుడ్ టెక్నాల‌జీ (18 సీట్లు)

అర్హ‌త‌: మ్యాథ‌మేటిక్స్‌, ఫిజిక‌ల్ సైన్సెస్ స‌బ్జెక్టుల‌తో ఇంట‌ర్మీడియ‌ట్ ఉత్తీర్ణ‌త‌. క‌నీసం నాలుగేళ్లు గ్రామీణ ప్రాంతాల్లో చ‌దివి ఉండాలి. క‌నీసం ఒక ఎక‌రా భూమి క‌లిగి ఉండాలి.

వ‌య‌సు: 31.12.2020 నాటికి 17-22 సంవ‌త్స‌రాల మ‌ధ్య ఉండాలి.

ఎంపిక‌: తెలంగాణ స్టేట్ ఎంసెట్‌-2020 ర్యాంకు ఆధారంగా ఎంపిక చేస్తారు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

చివ‌రితేది: అక్టోబర్‌ 30, 2020

వెబ్‌సైట్‌: https://pjtsau.edu.in/ 

B.TECH ADMISSIONS PAGE

NOTIFICATION 

Previous
Next Post »
0 Komentar

Google Tags