Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP Covid-19 Media Bulletin 05-11-2020

 


AP Covid-19 Media Bulletin 05-11-2020

85, 364 టెస్టులు.. 2,745 మందికి కరోనా 

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,745 కరోనా కేసులు నమోదయ్యాయి. 13 మంది మృతి చెందారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 8,35,953 కి చేరింది. మొత్తం 85,364 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య 21,878 గా ఉంది. ఇప్పటివరకు 8,07,318 మంది కరోనా నుంచి కోలుకోగా.. 6,757 మంది మరణించారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

Previous
Next Post »
0 Komentar

Google Tags