Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP Covid-19 Media Bulletin 21-03-2021

 

AP Covid-19 Media Bulletin 21-03-2021

ఏపీలో కొత్తగా 368 కరోనా కేసులు

ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఒక్కరోజు వ్యవధిలో 31,138 నమూనాలను పరీక్షించగా 368 మందికి కొవిడ్‌ నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 8,93,734కి చేరింది. ఈ మేరకు వైద్యఆరోగ్యశాఖ బులెటిన్‌ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో కరోనాతో రాష్ట్రంలో ఎలాంటి మరణం సంభవించలేదు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 7189 మంది కొవిడ్‌ మృతిచెందారు. ఒక్కరోజులో 263 కరోనా నుంచి పూర్తిగా కోలుకోగా, 2,188 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1,47,36,326 నమూనాలను పరీక్షించినట్లు రాష్ట్ర ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది.


Previous
Next Post »
0 Komentar

Google Tags